Friday, September 20, 2024

TG | వైద్య ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ కమిటీ…

తెలంగాణ‌లోని గాంధీ ఆసుపత్రిలో మాతా శిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య, ఆరోగ్య పరిస్థితుల పతనంపై బీఆర్ఎస్ ఒక నిజనిర్ధారణ, అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు కేటీఆర్. మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో రాజయ్యతో పాటు డాక్టర్ సంజయ్, డాక్టర్ ఆనంద్ మెతుకు ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వివిధ ఆసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement