Thursday, September 19, 2024

Breaking News – కామ్రేడ్ సీతారాం ఏచూరి క‌న్నుమూత

సిపిఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి క‌న్నుమూశారు.. గ‌త కొంత కాలంగా ఆయ‌న అస్వ‌స్థ‌తో ఢిల్లీలోని హాస్ప‌ట‌ల్ లో చికిత్స పొందుతున్నారు.. నేడు ఆయ‌న ఆరోగ్యం విష‌మించ‌డ‌తో మ‌ర‌ణించారు.. ఆయన వయస్సు 73 సంవత్సరాలు…

Advertisement

తాజా వార్తలు

Advertisement