Sunday, October 20, 2024

Breaking News – పేలిన మందుపాత‌ర – ఇద్ద‌రు జ‌వాన్లు దుర్మ‌ర‌ణం

చ‌త్తీస గ‌డ్ అట‌వీ ప్రాంతంలోని నారాయ‌ణ‌పూర్ లో నేడు మావోయిస్ట్ లు మందు పాత‌ర పేల్చారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు జ‌వాన్ లు అమ‌రులయ్యారు.. అలాగే ప‌లువురు జ‌వాన్ల‌కు గాయ‌ల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని చికిత్స కోసం స‌మీపంలోని హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. న‌క్స లైట్ల కోసం ఇక్క‌డ పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు.. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement