Thursday, September 19, 2024

Breaking | అర్వింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష బాండ్‌పై కేజ్రీవాల్ రేపు (శుక్రవారం) తీహార్ జైలు నుంచి బయటకు రావచ్చని రూస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది. అయితే, బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ 48 గంటల గడువు కోరింది. రేపు డ్యూటీ జడ్జి ముందు ఈ వాదనలు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement