Friday, October 18, 2024

Bonus | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్..

అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2023-24 సంవత్సరానికి నెల రోజులు బోనస్‌ ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌ సి ఉద్యోగులు, గ్రూప్‌ బి లోని నాన్‌ గజిటెడ్‌ ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో కంటిన్యూగా కనీసం ఆరు నెలలు ఉద్యోగం చేస్తే బోనస్‌ తీసుకోవటానికి అర్హులుగా ఆ ఉత్తర్వుల్లో కేంద్రం ప్రకటించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement