Saturday, September 21, 2024

సీఎం జగన్ కు బీజీపీ ఎంపీ జీవీఎల్ సవాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు సవాల్ విసిరారు. ఆయన మాట్లాడుతూ… వైసీపీకి 175 సీట్లు వస్తాయని వైసీపీ నేతలంటున్నారని.. అదే నిజమైతే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలన్నారు. వైసీపీ అంటే గోల్ మాల్ అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement