Saturday, September 21, 2024

Revanth Tour | చియోంగ్ స్ఫూర్తి.. మూసీ నది సుందరీకరణ

ప్రస్తుతం దక్షిణ కొరియాలోని సియోల్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి అక్కడ తన బృందంతో కలిసి చియోంగ్‌గియోన్‌ నదిని పరిశీలించారు. సోమవారం (ఆగస్టు 12) సాయంత్రం చెయోంగ్గీచెయోన్ ఒడ్డుకు వెళ్లిన రేవంత్ రెడ్డి.. చుట్టుపక్కల పార్కులు, ఆటవిడుపు అభివృద్ధిని పరిశీలించారు.

దాన్ని స్ఫూర్తిగా తీసుకుని హైదరాబాద్‌లోని మూసీ నదిని ప్రపంచ స్థాయి వాటర్‌ ఫ్రంట్‌గా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్లాన్‌ చేస్తున్నారు. సియోల్ నడిబొడ్డున ఉన్న ఈ నది సుందరీకరణను పరిశీలించిన తర్వాత, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై అనేక ఆలోచనలు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement