Friday, September 20, 2024

W-T20 WC | టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ జట్టులో మన‌ అరుంధతి…

మహిళల టీ20 ప్రపంచకప్‌కు రంగం సిద్ధమైంది. యూఏఈ వేదికగా అక్టోబర్ 3న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా, (మంగళవారం) బీసీసీ 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళల జట్టు బరిలోకి దిగనుంది. కాగా, హైదరాబాద్‌కు చెందిన మహిళా క్రికెటర్ అరుంధతి రెడ్డి ప్రపంచకప్ జట్టుకు ఎంపికైంది.

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 భారత జట్టు

హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), యాస్తిక భాటియా* (వికెట్ కీప‌ర్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజీవన్ సజన.

ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఉమా చెత్రీ (వికెట్ కీప‌ర్), తనూజా కన్వర్, సైమా ఠాకోర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement