Saturday, September 21, 2024

J&K | ఆర్మీ బస్సు ప్రమాదం… ముగ్గురు సైనికులు మృతి!

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో (శుక్రవారం) ఘోర ప్రమాదం జరిగింది. పుల్వామా నుండి బుద్గామ్‌కు ప్రయాణిస్తున్న బీఎస్ఎఫ్ సైనికులు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. 24 మందికి పైగా సైనికులు గాయపడినట్లు సమాచారం. రెండో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా విధులు నిర్వహించేందుకు వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. కాగా, ఘటనా స్థలంలో స్థానికులు సహాయక చర్యలు చేపట్టి సైనికులను కాపాడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement