Saturday, September 21, 2024

TG | వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్ల నియామకం

తెలంగాణలోని 16 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి, మేడ్చల్, రంగారెడ్డి, నారాయణపేట, మహబూబాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లు, ఉపాధ్యక్షులు, కొత్త పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

మార్కెట్ కమిటీ ల నియామకం ఇలా…

రాజన్న సిరిసిల్ల జిల్లా :
సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా వేముల స్వరూప, వైస్ చైర్ పర్సన్ గా నేరేళ్ళ నర్సయ్య.
వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా లకావత్ రాములు, వైస్ చైర్ పర్సన్ గా లెంకల లక్ష్మణ్.
రాచల బొప్పారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా షేక్ షబ్బీర్ బేగం, వైస్ చైర్ పర్సన్ గా గుందడి రాంరెడ్డి.
గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కొమిరిశెట్టి విజయ, వైస్ చైర్ పర్సన్ గా పత్తూరి అంజిరెడ్డి.
పోతుగల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా తలారి రాణి, వైస్ చైర్ పర్సన్ గా వేముల రాంరెడ్డి.

పెద్దపల్లి జిల్లా :
పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఈర్ల స్వరూప, వైస్ చైర్ పర్సన్ గా కూర మల్లారెడ్డి.
జూలపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గండు సంజీవ్, వైస్ చైర్ పర్సన్ గా కొమ్మ పోచాలు.

జగిత్యాల జిల్లా :
మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అనతడ్పల పుష్పలత, వైస్ చైర్ పర్సన్ గా ఎట్టేడి నారాయణరెడ్డి.
కూకట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కే. పుష్పరెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా జి. ప్రకాశ్ ముదిరాజ్.

వనపర్తి జిల్లా :
పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్ పర్స న్ గా ఎ. విజయలక్ష్మీ, వైస్ చైర్ పర్సన్ గా ఎం. ఎల్లస్వామి గౌడ్.

- Advertisement -

రంగారెడ్డి జిల్లా :
చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గడ్డమీది పెంటయ్య, వైస్ చైర్ పర్సన్ గా బెగారి రాములు.

నారాయణపేట జిల్లా :
నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఆర్. శివారెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా కొనంగేరి హనుమంతు.

మహబూబాబాద్ జిల్లా :
కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గంట సంజీవ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా పెద్దబోయిన అయిలయ్య.

వికారాబాద్ జిల్లా :
ధరూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కే. విజయ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా లింగంపల్లి అశోక్.
మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎల్లనొల్ల మహేందర్ రెడ్డి , వైస్ చైర్ పర్సన్ గా జి. మల్లే ష్ యాదవ్.

రంగారెడ్డి జిల్లా :
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కొత్తపల్లి జయపాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా చిలుకుల మధుసుదన్ రెడ్డిలను నియమింస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement