Tuesday, October 22, 2024

Breaking: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల… మళ్లీ బాలికలదే పైచేయి

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు. టెన్త్ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. 6.22లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా… 4.14లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలదే పైచేయి. 70.70శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా.. 64.02 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement