Friday, September 13, 2024

AP – శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం.. ఆగిన విద్యుత్ ఉత్పత్తి

కర్నూలు బ్యూరో : .శ్రీశైలం కుడి గట్టు విద్యుత్ కేంద్రంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో బుధవారం విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు. ముఖ్యంగా ఏడవ విద్యుత్ జనరేటర్ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు ఇంజనీర్లు గుర్తించారు. దీంతో తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి వాటినీ సరిచేసే ప్రయత్నంలో ఇంజనీరింగ్ భాగం నిమగ్నమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement