Friday, October 18, 2024

Announced – అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ఫ్రైజ్ ….

నేడు ప్ర‌క‌టించిన నోబెల్ క‌మిటీ

స్టాక్ హోం – అర్థశాస్త్రంలో ముగ్గుర్ని నోబెల్ బహుమతి వరించింది. సంస్థలు ఎలా ఏర్పడతాయి? సమాజ శ్రేయస్సును అవి ఎలా ప్రభావితం చేస్తాయనే అంశంపై చేసిన అధ్యయనానికి గానూ డారన్ ఏస్మగ్లు, సిమన్ జాన్సన్, జేమ్స్. ఎ. రోబిన్సన్లకు నోబెల్
బహుమతి దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement