Friday, September 20, 2024

Third Medal | పారా ఒలింపిక్స్ లో మ‌రో కాస్యం ప‌త‌కం..

పారిస్ పారాలింపిక్స్ లో భారత్‌కు మరో పతకం దక్కింది. స్ప్రింటర్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100మీ. టీ35 విభాగం ఫైనల్లో ఆమె మూడో స్థానం దక్కించుకుంది. దీంతో ఆమెకు కంచు ప‌త‌కం ద‌క్కింది.. అంత‌కు ముందు భార‌త్ మ‌హిళ‌ల‌ను షూటింగ్ లో బంగారు, కాంస్యం ప‌త‌కాలు అందించారు.. దీంతో భార‌త్ ఖాతాలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు ప‌త‌కాలు చేరాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement