Thursday, September 19, 2024

TG | సీఎం రేవంత్ ను కలిసిన అభిషేక్ మను సింఘ్వీ..

తెలంగాణకు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీ (ఆదివారం) హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా క‌లిశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సింఘ్వీకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement