Saturday, September 21, 2024

షేర్ మార్కెట్ లో నష్టం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి లక్ష్మీ నారాయణ షేర్ మార్కెట్ లో రూ.20లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. డబ్బులు నష్టపోయిన మనస్తాపంతో లక్ష్మీనారాయణ ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement