Sunday, September 8, 2024

TG | 76మంది పోలీసులకు పదోన్నతి..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మల్టీజోన్‌ 2 పరిధిలోని 76 మంది కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చినట్లు ఐజిపి సత్యనారాయణ తెలిపారు. చార్మినార్‌ జోన్‌- పరిధిలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించామని వివరించారు. వీరందరూ సివిల్‌ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారని ఐజీపీ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement