Sunday, September 8, 2024

Tamil Nadu : హోసూరులో 30కిలోల బంగారం స్వాధీనం

త‌మిళ‌నాడు రాష్ట్రంలోని హోసూరులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి 30కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి ప‌త్రాలు లేకుండా త‌ర‌లిస్తుండ‌గా పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి ప‌ట్టుకున్నారు. బంగారంను త‌ర‌లిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఐటీ అధికారుల‌కు పోలీసులు స‌మాచారమిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement