Friday, October 4, 2024

Telengana ! రేపు రేవంత్​ మంత్రివర్గ సమావేశం

హైద‌రాబాద్ : రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్​లో నిర్వహించే ఈ భేటీలో మంత్రులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల లోక్​సభ ఎన్నికలు పూర్తయ్యాయి. కాగా, ఎన్నికల కోడ్​ కూడా ముగియడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement