పసిడి ధరల్లో తగ్గుదల..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: దేశంలో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. నేడు 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 1,01,500గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.93040గా ఉంది (Gold Rate). ఇక 18 క్యారెట్‌ల పసిడి రేటు రూ.76130గా ఉంది. వెండి ధరల్లో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,21,000లకు చేరుకుంది. మరోవైపు, 10 గ్రాముల ప్లాటినం ధర స్వల్పంగా తగ్గి రూ.38,110కు చేరుకుంది.

Leave a Reply