టోక్యో – జపాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.1గా తీవ్రత నమోదైంది. ప్రస్తుతం సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. భూకంప కేంద్రం హొక్కైడో తూర్పు తీరంలో గుర్తించారు. నేటి ఈ భూకంపం సంభవించినట్లుగా ఆ దేశ వాతావరణ శాఖ తెలిపింది. 20 కి.మీ లోతులో భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. అయితే ఆస్తి, ప్రాణ నష్టంపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక భూకంపంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.
Earthquake | జపాన్ లో భూకంపం …రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదు
