Tuesday, September 17, 2024

సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రంగారెడ్డి జిల్లా ముంచింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు స్వామివారి ఆధ్వర్యములో నడుస్తున్నటువంటి నేత్ర విద్యాలయం వేద పాఠశాల జిమ్స్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేత్ర విద్యాలయ వేద పాఠశాల విద్యార్థులు చేసిన NCC సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి నేపాల్ కృష్ణమాచార్య స్వామి వారు ముఖ్యఅతిథిగా విచ్చేసి జండా వందనం చేశారు వారితో పాటు ముఖ్యఅతిథిగా జిమ్స్ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నవీన్ మరియు సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రమేష్ గుప్తా నేత్ర ప్రిన్సిపాల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ పెద్దలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement