Tuesday, July 2, 2024

సమతా మూర్తిని సందర్శించిన కేంద్ర మంత్రి ప్రియుష్ గోయల్

కేంద్రమంత్రి ప్రియుష్ గోయల్ ఈరోజు సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. సుమారు మూడు గంటల పాటు వారు సమతామూర్తి సన్నిధిలో ఉన్నారు. స్వర్ణ రామాజులవారి దర్శనం చేసుకోని వేద ఆశీర్వచనం తీసుకొని అనంతరం శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement