అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పు రస్కరించుకొని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో యోగా డే వేడుకలు జరిగాయి..శుక్రవారం నిర్వహించిన యోగా కార్యక్రమంలో చిన జీయర్ స్వామి, దేవనాత జీయర్ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో జీయర్ సంస్థల అధినేతలు, ఆచార్యులు,అధ్యాపకులు, విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/yoga22.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/yoga33.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/06/yoga44.jpg)