తిరుమల, ప్రభన్యూస్: మూడోసారి కూడా జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని తమిళ సినీనటుడు పార్త్తిబన్ తెలిపా రు. ఆదివారం ఉదయం విఐపి విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భం గా ఆలయం వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ 20 ఏళ్ళ తరువాత అవార్డు రావడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందనితెలి పారు. ప్రస్తుతం షా డో ఆఫ్ది నైట్ చిత్రాన్ని చేస్తున్నానని ఒకే షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేస్తా మని, ప్రపంచంలోనే ఇదే మొదటి చిత్రం కాబోతుం దన్నారు. ఈ చిత్రం ద్వారా ఆస్కార్ అవార్డు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement