Friday, September 20, 2024

Susheela | సింగర్ సుశీలకు స్వల్ప అస్వస్థత..

ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పితో ఆమె చైన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. అయితే ఇప్పుడు సుశీల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా, సుశీల 1950-1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమా రంగలో తనదైన ముద్ర వేశారు. ఇక ఆమెను 2008లో భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్​లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement