Tuesday, September 17, 2024

Tirumala | శ్రీవారి సన్నిధిలో మహేష్ బాబు కుటుంబం..

తిరుమల శ్రీవారిని సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబసభ్యులు దర్శించుకున్నారు. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, కుమారుడు గౌతమ్, కుమార్తె సితార ఈరోజు (గురువారం) ఉదయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థం, ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement