Friday, September 6, 2024

Mahesh babu – బాల‌రాముడి విగ్ర‌హ ప్ర‌తిష్ఠ – గ‌ర్వంగా ఉంద‌న్న సూప‌ర్ స్టార్

ఆయోధ్యంలో అభిజిత్ లగ్నంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట పై ఘనంగా జరిగింది.. ఈ ప్రతిష్ట పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. ప్రస్తుతం విదేశి పర్యటనలో ఉన్న మహేష్ ఈ ప్రతిష్ట పై తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.. తన ట్వీట్‌లో చరిత్ర ప్రతిధ్వనులు, విశ్వాసం పవిత్రత మధ్య, అయోధ్యలో రామ మందిరాన్ని గొప్పగా ప్రారంభించడం ఐక్యత, ఆధ్యాత్మికతకు శాశ్వతమైన చిహ్నాన్ని తెలియజేస్తుంది. ఇటువంటి చరిత్రకు సాక్షిగా నిలిచినందుకు చాలా గర్వంగా ఉంది. అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement