Saturday, September 7, 2024

Janhvi Kapoor | ఆస్ప‌త్రిలో జాన్వీ…

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా ఆమే ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్ ధృవీకరించారు. అయితే, ఇప్పుడు ఆమె పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో జాన్వీ కోలుకుంటుందని… ఆ తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని బోనీకపూర్ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement