Tuesday, September 17, 2024

OTT | అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

అల్లు శిరీష్ హీరోగా సామ్ ఆంటోన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బడ్డి. ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ కథానాయికగా న‌టించింది. స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 2న థియేటర్లలోకి వచ్చింది. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఇప్పుడు ఫిక్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిట‌ల్ హక్కులను సొంతం చేసుకోగా… ఆగస్ట్ 30 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రసారం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement