Friday, October 18, 2024

Stock Market – లాభాలతో స్టాక్ మార్కెట్ లు ప్రారంభం

ముంబయి – స్టాక్‌ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:32 సమయానికి నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 25,052కు చేరింది. సెన్సెక్స్‌ 291 పాయింట్లు పుంజుకుని 81,656 వద్ద ట్రేడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement