Tuesday, September 17, 2024

ఎయిర్‌ ఇండియాకు షోకాజ్‌ నోటీస్‌

ఎయిర్‌ క్రాఫ్ట్‌ నిబంధనలు పాటించనందుకు ఎయిర్‌ ఇండియాకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. దీనిపై ఏడు రోజుల్లోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఇందులో ఆదేశించింది. అవసరమైన ప్రయాణికులకు దిగే సమయంలో, ఎక్కే సమయంలో తగినన్ని వీల్‌ ఛైయిర్స్‌ అందుబాటులో ఉంచాలని ఎయిర్‌ లైన్స్‌కు అడ్వైజరీని జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement