Tuesday, September 17, 2024

Platform Fees | పెరిగిన ఫుడ్ డెలివరీ యాప్‌ల ప్లాట్‌ఫామ్ ఫీజు…

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జమాటో, స్విగ్గీ తమ ప్లాట్‌ఫారమ్ ఫీజులను పెంచాలని నిర్ణయించుకున్నాయి. ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో ప్లాట్‌ఫాం ఫీజును 20 శాతం పెంచి రూ.6కు పెంచినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఈ రుసుము రూ.5 ఉండేది. ఈ రుసుము మొదట్లో రూ.2 కాగా వాయిదాల వారీగా పెంచుతూ వస్తున్నారు. ఏప్రిల్‌లో జమాటో ఈ రుసుమును 25 శాతం పెంచి రూ.5కి పెంచింది. ఇప్పుడు ప్లాట్ ఫాం ఫీజు రూ.6కి పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement