Monday, October 7, 2024

HYD: మగ్ ఇట్ అప్! ప్రచారంతో భారతదేశంలో అక్టోబర్‌ఫెస్ట్‌ని నిర్వహిస్తున్న కింగ్‌ఫిషర్

హైద‌రాబాద్ : హీనెకెన్ కంపెనీకి చెందిన యునైటెడ్ బ్రూవరీస్ నుండి భారతదేశపు ఐకానిక్ బీర్ బ్రాండ్ కింగ్‌ఫిషర్, ప్రపంచ ప్రసిద్ధ బీర్ ఫెస్టివల్ అక్టోబర్‌ఫెస్ట్‌ను భారతదేశంలో పునర్నిర్వచించటానికి సిద్దమైనది. భారతదేశ వ్యాప్తంగా వేడుకను చేయటం లక్ష్యంగా చేసుకుని కింగ్‌ఫిషర్ ఆక్టోబర్‌ఫెస్ట్ ఫెస్ట్ – మగ్ ఇట్ అప్! 40 నగరాల్లో నిర్వహించనున్నారు. జర్మనీలో నిర్వహించే అక్టోబర్‌ఫెస్ట్ స్ఫూర్తిని కీలకమైన మెట్రోలు, టైర్ 1, టైర్ 2 నగరాల్లో తీసుకువస్తుంది.

ఈసంద‌ర్భంగా యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ విక్రమ్ బహ్ల్ మాట్లాడుతూ… కింగ్ గుడ్ టైమ్స్ గా గుర్తింపు పొందిన కింగ్‌ఫిషర్, లార్జర్-దాన్-లైఫ్ మార్గాల్లో మారడానికి ప్రసిద్ధి చెందిందన్నారు. తాము ఇప్పుడు 40కి పైగా నగరాల్లో కింగ్‌ఫిషర్ మగ్ ఇట్ అప్ ప్రచారంతో ఆక్టోబర్‌ఫెస్ట్ అతిపెద్ద వేడుకను తీసుకురావడానికి సంతోషిస్తున్నామన్నారు.

- Advertisement -

వినియోగదారులు కనెక్ట్ అవ్వడానికి, వేడుక జరుపుకోవడానికి, బాధ్యతాయుతంగా ఆనందించడానికి ఒక వేదికగా ఇది నిలుస్తుందన్నారు. అక్టోబర్‌ఫెస్ట్ దేశవ్యాప్త వేడుక జర్మన్ పండుగ సాంప్రదాయ స్ఫూర్తిని భారతదేశానికి ఇష్టమైన బీర్ బ్రాండ్ శక్తివంతమైన, ఆహ్లాదకరమైన సారాంశంతో మిళితం చేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement