Monday, October 7, 2024

ఫ్లిప్‌కార్ట్‌లో డిజిటల్‌ పేమెంట్స్‌..

ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్ ప్లిప్‌కార్ట్‌ డిజిటల్‌ చెల్లింపుల ఆఫర్‌ చేస్తోంది. ఫాస్ట్‌ ట్యాగ్‌, డీటీహెచ్‌ రీఛార్జ్‌, ల్యాండ్‌లైన్‌, బ్రాడ్‌బాండ్‌, మొబైల్‌ పోస్ట్‌ పెయిడ్‌ బిల్స్‌ను ఇక నుంచి దీని ద్వారా చెల్లించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐని ఉపయోగించడం ద్వారా కస్టమర్లు 10 శాతం వరకు సూపర్‌ కాయిన్స్‌ను రిడిమ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ ద్వారా ఇప్పటికే విద్యుత్‌ బిల్లుల చెల్లింపు,మొబైల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందు కోసం ఫ్లిప్‌కార్ట్‌ బిల్‌డెస్క్‌ ఒప్పందం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement