Saturday, September 14, 2024

Nara Lokesh: ఇవాళ్టి నుంచి యువ‌గ‌ళం యాత్ర షురూ..

టీడీపీ యువత నేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవాళ్టి నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. మిచాంగ్‌ తుపాను కారణంగా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించారు.

తుపాను తగ్గడంతో మళ్లీ ఇవాళ్టి నుంచి తిరిగి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కాకినాడలోని శీలంవారిపాకలు జంక్షన్‌ నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement