Sunday, October 6, 2024

YSR Ghat – తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కి షర్మిల కుటుంబం నివాళి .

ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి అక్కడికి వెళ్లారు. జగన్ వెళ్లిన అరగంట తర్వాత ఆమె వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు వచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement