Saturday, September 7, 2024

Vishaka | ప‌సుపు కండువా క‌ప్పుకున్న వైసీపీ కార్పొరేట‌ర్లు…

వైసీపీ కార్పోరేటర్లు ఆదివారం టీడీపీలో చేరారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమంలో జీవీఎంసీ పరిధిలో విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్, భీమిలి, గాజువాక ప్రాంతాలకు చెందిన 13 మంది వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువా కప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement