Saturday, September 7, 2024

AP: వార‌సుడిని ఇవ్వ‌లేనంటూ.. భ‌ర్త‌కు మెసేజ్ పెట్టి భార్య‌ ఆత్మ‌హ‌త్య…

ఐదు నెల‌ల గ‌ర్భిణి మ‌హిళ ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా య‌న‌మ‌లకుదురులో చోటుచేసుకుంది. కావ్య అనే మ‌హిళ మొద‌టి కాన్పులో ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

త‌న‌కు మ‌గ‌బిడ్డ కావాలంటూ భ‌ర్త శ్రీకాంత్ వేధింపుల‌కు గురిచేస్తున్నాడ‌ని భార్య కావ్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు భ‌ర్త‌కు మెసేజ్ పెట్టింది. వార‌సుడిని ఇవ్వ‌లేనంటూ మెసేజ్ పెట్టి ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement