Wednesday, September 18, 2024

Vakadu – నిమజ్జనం చేస్తుండగా సముద్రంలో మునిగి ఇద్దరి మృతి

  • ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడు మండలం తూపిలి పాలెం బీచ్ వద్ద వినాయక చవితి నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది, బంగాళాఖాతం సముద్రంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా సముద్రంలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు….

నాయుడుపేట కామారెడ్డి సెంటర్ నుండి వినాయక నిమజ్జనానికి తూపిలిపాలెం బీచ్ కు వచ్చిన యువకుల్లో ముగ్గురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు వారిలో మునిరాజా, ఫయాజ్, అనే ఇద్దరు మృతి చెందగా మరో యువకుడిని గజ ఈతగాళ్లు సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు….

.

Advertisement

తాజా వార్తలు

Advertisement