Friday, September 6, 2024

AP: ఇచ్ఛాపురంలో కేంద్రమంత్రి రామ్మోహన్…

ఇచ్ఛాపురం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఎమ్మెల్యే అశోక్ తో కలసి గ్రామదేవత ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుండి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తాగునీరు, సాగునీరు అందించేందుకు జిల్లా స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షిస్తున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, ఆర్డీవో భరత్ నాయక్ పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement