Friday, September 20, 2024

AP | ఎడ్ల బండిని ఢీకొన్న బైక్… ఇద్దరు మృతి

పత్తికొండ (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని దూదే కొండ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు పత్తికొండ నుంచి దూదేకుడకు వస్తుండగా దూదేకొండ సుగాలి నాగమ్మ గుడి ఎదురుగా వెళ్తున్న ఎద్దుల బండిని బైక్ ఢీకొనింది. ఈ ఘ‌ట‌న‌లో బద్దికొండ సురేష్ (18), మణికంఠ (18) అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో దూదేకొండ గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement