Thursday, September 12, 2024

Tributes – మరపురాని మహానేత వై ఎస్ ఆర్ – జ‌గ‌న్

వేంపల్లి సెప్టెంబర్ 2 (ప్రభ న్యూస్) – వేంపల్లి మండలం ఇడుపులపాయ లోస్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి, తల్లి విజయమ్మ లు పాల్గొని వైఎస్ఆర్ స‌మాధిపై పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషిని, మరపురాని మహానేత అన్నారు. ఆయనతోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి, వైసిపి నాయకులు కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement