Saturday, June 29, 2024

Transfers – ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ లను జీఏడీకి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజశేఖర్కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేదిపురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ జైన్ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా కోన శశిధర్నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా సౌరభ్ గౌర్ కు అదనపు బాధ్యతలుఐటీ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా కోన శశిధర్ కు అదనపు బాధ్యతలుఉద్యాన, మత్స్యశాఖ సహకార విభాగాల కార్యదర్శిగా బాబు.ఎఏపీ సీఆర్ డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్‌ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement