Thursday, September 12, 2024

AP | ఐఏఎస్‌ అధికారులకు బదిలీలు, పోస్టింగ్స్‌

ఏపీలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఈరోజు (ఆదివారం) ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఐఏఎస్ లకు పోస్టింగ్ ఇస్తూ 8 జిల్లాలకు సబ్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది.

పోస్టింగ్‌లు పొందిన అధికారులు వీరే..

మార్కాపురం సబ్‌ కలెక్టర్‌గా వెంకట్‌ త్రివినాగ్, పాలకొండ సబ్‌ కలెక్టర్‌గా యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌గా కల్పశ్రీ, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌గా మౌర్య భరద్వాజ్, తిరుపత సబ్‌ కలెక్టర్‌గా రాఘవేంద్ర మీనా, పాడేరు సబ్‌ కలెక్టర్‌గా శౌర్యమన్‌ పటేల్, కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా తిరుమణిశ్రీ పూజ, తెనాలి సబ్‌ కలెక్టర్‌గా సంజన సింహ నియామకమయ్యారు. బ‌దిలీ అయిన కొత్త సబ్‌ కలెక్టర్లకు వచ్చే నెల 9లోగా రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement