Tuesday, September 17, 2024

Tirumala క్యూ లైన్ లో గుండెపోటుతో మహిళ మృతి

తిరుమల : వినాయక చవితి పండుగ వేళ తిరుమలలో విషాదం నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తురాలు ఝాన్సీ(32) గుండెపోటుతో కుప్పకూలింది. తోటి భక్తులు, నర్సులు సీపీఆర్ చేసి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. కడపకు చెందిన ఝాన్సీకి ఇద్దరు కవల పిల్లలున్నారు. ఝాన్సీ మృతి తో బంధువులు బోరున విలపించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement