Thursday, October 17, 2024

Tirumala – టీటీడీ పాలక మండలి బోర్డు రద్దు

ఆంధ్రప్రభ స్మార్ట్ – తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) బోర్డు రద్దయింది. ఇప్పటికే బోర్డు ఛైర్మన్ రాజీనామా చేయగా, తాజాగా మొత్తం 24 మంది సభ్యులు రాజీనామా చేశారు. వారందరి రాజీనామాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. వీరి రాజీనామాలతో టీటీడీకి కొత్త చైర్మన్‌ను, బోర్డు సభ్యులను నియమించు కోవాల్సి ఉంటుంది. దీనికోసం చంద్రబాబు కసరత్తు చేస్తునట్లు సమాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement