Tuesday, September 17, 2024

Tirumala – శ్రీవారి సేవ‌లో ఎపి రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్

ఆంద్ర‌ప్ర‌భ స్మార్ట్ – తిరుమ‌ల – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంప‌తులు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాలు, డైరీ, క్యాలెండ‌ర్‌ను జేఈవో వీర‌బ్ర‌హ్మం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జేఈఓ గౌతమి, డెప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంధ్ర నాథ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement