Thursday, September 5, 2024

Breaking: విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు మృతి

విద్యుత్ షాక్ తో ముగ్గురు యువకులు మృతిచెందిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కనిగిరి మండలం పునుగోడులో ఈ ఘటన జరిగింది.

బైక్ పై ముగ్గురు యువకులు వెళ్తుండగా.. విద్యుత్ వైర్ తెగి వారిపై పడడంతో వారు విద్యుత్ షాక్ తో చనిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement