Tuesday, July 2, 2024

AP | మంత్రి టీజీ భ‌రత్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కలెక్టర్

కర్నూలు, ప్రభా న్యూస్ బ్యూరో : కర్నూలు జిల్లా కలెక్టర్‌గా ఉదయం బాధ్యతలు స్వీకరించిన రంజిత్ భాషా… సాయంత్రం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార ప్రక్రియల శాఖ మంత్రి టీజీ భరత్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సంకల్ బాగ్‌లోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన‌ జిల్లా కలెక్టర్ రంజిత్… పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం జిల్లా అభివృద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement